తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి సంస్థ మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి సంస్థను తీవ్రంగా మోసం చేశారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత...
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి G. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ...