కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ కేసులో డాక్టర్ కిరణ్ భార్య, నేత్ర వైద్యురాలు ప్రియాంకపై హత్య ఆరోపణలు నమోదయ్యాయి....
కర్ణాటకలోని అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకున్న రోడ్ రేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. పసిపిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న ఓ కుటుంబాన్ని మరో కారులో వచ్చిన వ్యక్తులు వెంబడించి, వాహనాన్ని...
కర్ణాటక రాజధాని, దేశంలోని ప్రముఖ ఐటీ కేంద్రంగా పేరొందిన బెంగళూరులో ఒకే రాత్రి చోటుచేసుకున్న మూడు వేర్వేరు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో నగరంలోని భిన్న ప్రాంతాల్లో...
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఒక యువ ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ముద్దేనహళ్లి సమీపంలోని ఓ హోమ్స్టేలో ఈ సంఘటన వెలుగుచూడగా, అదే గదిలో ఆమెతో...
కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి పట్టణం సమీపంలో జాతీయ రహదారి-44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు...
కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం...