ప్రజా రవాణా వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక మంత్రి భైరతి సురేశ్ వినూత్నంగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారిక హోదాను పక్కనపెట్టి సాధారణ ప్రయాణికుడిలా మాస్క్ ధరించి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్...
కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం...