జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది....
తెలంగాణలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి...