ఒకప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) మళ్లీ ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మరణించడం స్థానికంగా కలకలం రేపింది....
విధి నిర్వహణలో అప్రమత్తత ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించే సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే,...
వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన...
కడప జిల్లాలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు తీవ్రమైన విషాదానికి గురయ్యారు. వీరి ప్రయాణం కేవలం సినిమా సృజన కోసం ప్రారంభమై, పెన్నా నదిలో మునిగిపోవడం ద్వారా ఘోర...