తెలంగాణలో ఖరీఫ్-2026 సీజన్లో సరిపడా ఎరువుల సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్–జూన్ నెలల్లో రాష్ట్రానికి జరిగిన ఎరువుల సరఫరా లోటును ఈ నెల అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర...
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర మంత్రులు ఆచరణాత్మక రూపం ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్...
క్యాన్సర్ వైద్య సేవల్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రిసర్చ్ ఇన్సిటిట్యూట్ తన 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంటోంది....
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆదివారం అధికారికంగా ప్రకటించారు....