జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం కన్నుమూశారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం మూడు వారాల విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి క్రియాశీలక విధుల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలంగా ప్రజా...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ మహా మృత్యుంజయ...