ఇటీవల హైదరాబాద్లోని బీఆర్కే న్యూస్ చానల్లో నిర్వహించిన టెలివిజన్ డిబేట్ అనంతరం జై భారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయ విహారం రమణమూర్తిపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాడిని జై భారత్...
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి రక్తదానం అమూల్యమైన ప్రాణదానమని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి పేర్కొన్నారు. తలసేమియా వంటి జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు సాధారణ జీవితం...