గురుగ్రామ్లో భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయమై నదులను తలపిస్తున్న నేపథ్యంలో.. ఒక ప్రైవేట్ సంస్థ చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వరద సమస్యపై...
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ముగ్గురు పాఠశాల విద్యార్థినులు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ పాఠశాలకు వెళ్లే రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారిపోయినా అధికారులు పట్టించుకోవడం...