తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు అనే మాటే లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల...
రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయిల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని...