చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన ఒక బోటులో...
విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో, వారు ప్రాణాలతో లేరని అధికారులు నిర్ధారించారు. సముద్రంలో అదృశ్యమైన మత్స్యకారులను రక్షించేందుకు...