పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నీతులు...
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు దేశానికి తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ చర్యను ఆయన “జాతికి...
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద మోదీ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్ష పార్టీలు చరిత్రలో పెద్ద తప్పు చేశాయన్నారు....
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....
కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు....