80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ గత దశాబ్దంలో భారత్ వేగవంతమైన, సమ్మిళిత వృద్ధిని సాధించిందని ఆమె ప్రశంసించారు....