భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఇస్తున్నప్పటికీ, ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిని తేలికగా తీసుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హెచ్చరించారు. దేశం ఆర్థికంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ,...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...