ఉత్తరప్రదేశ్లో ని మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలకలం...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపాయి.అధికారుల సమాచారం ప్రకారం, దేశంలోని...