పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఒక స్కూల్ వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు...
ఉత్తరప్రదేశ్లో ని మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలకలం...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపాయి.అధికారుల సమాచారం ప్రకారం, దేశంలోని...