దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి భారీ వర్షాల బీభత్సాన్ని ఎదుర్కొంటోంది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా...
ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంపై రెండు ఉపరితల ద్రోణులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు...
భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు దేశంలో వర్షపాతం తగ్గుదలకు దారితీయవచ్చని...
దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగం, సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు...
గత కొన్ని వారాలుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో మరో పది రోజుల...