హైడ్రా కమిషనర్ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిందన్న పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే హైడ్రా పనితీరు, దాని చర్యలపై రాజకీయ పార్టీల మధ్య...
హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామంపై...