హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలు రానుంది. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది....
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం రోజురోజుకూ స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అద్దె బస్సులు కొంతవరకు నడుస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో రోజువారీ...