హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
గత కొంత కాలంలో నగరంలో వరుసగా హత్యలు.. దోపిడీలు కలకలం రేపుతున్నాయి. పనిమనుషులుగా చేరి, అదను చూసుకుని నిజస్వరూపాలను బయటపెడుతున్నారు. నగరంలోనిఅత్యంత సంపన్న ప్రాంతాలుగా పేరుగాంచిన జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాల్లో వరుస...
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో...