తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మెట్రో రైలు ప్రాజెక్టు, భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు....
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం రోజురోజుకూ స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అద్దె బస్సులు కొంతవరకు నడుస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో రోజువారీ...
నగరంలోని ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్కి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ కాల్ కారణంగా మెట్రో స్టేషన్లో ఉన్న...