ఉత్తరాంధ్రలో ఏళ్ల తరబడి రైతులు, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మనుషులు-ఏనుగుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను తగ్గించడంతో...
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపుల సంచారం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పంట పొలాల్లోకి చొరబడుతూ పంటలను ధ్వంసం...