ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి గౌహతికి బయల్దేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన...
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆదివారం అధికారికంగా ప్రకటించారు....