హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున ‘వితంతు, అనాథల సెస్’ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రకృతి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం మంచు చరియలు వేగంగా కరగడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ఉద్ధృతికి ఒక కీలక...