తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై మరోసారి రాజకీయ, విద్యార్థి సంఘాల ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్....
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జరుగుతున్న జాప్యంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమస్యను ప్రభుత్వం...
అభివృద్ధి చెందిన భారత్–2047 లక్ష్య సాధనలో యువ ఇంజినీర్లు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి కల్పించే వారిగా, సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కర్తలుగా ఎదగాలని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్...
తెలంగాణ హైకోర్టులో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు, ఫీజు రియింబర్స్మెంట్కు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9...