హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా...
వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, నీరసం, జ్వరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తునే ఉంటాయి....