తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా...
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు విభిన్నంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఎండల తీవ్రత, ఉక్కపోత, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మారుతున్న ఈ వాతావరణ పరిస్థితులు సాధారణ ప్రజలతో...