తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎబోలా వైరస్కు సంబంధించిన అనుమానాస్పద కేసులు వెలుగులోకి రావడం వైద్య వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆందోళనకు దారితీసింది. ఎబోలా తరహా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో...
దేశవ్యాప్తంగా ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా ఔషధ వ్యాపారులు చేపట్టిన బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించింది. ఆన్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) ద్వారా జరుగుతున్న ఔషధ విక్రయాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్...