హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందించే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం.. మంత్రుల...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా పోరాడుతున్న నిరంజన్...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం కన్నుమూశారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ...