గుంటూరులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా...
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఈ ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడి...
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో మహిళపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ చిన్నపాటి నీటి మోటార్ వివాదం చివరకు మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి అవమానించే స్థాయికి చేరుకోవడం స్థానికంగా...