విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనే, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాలే దీనికి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న జీవన్కుమారిని రాష్ట్ర ట్రాన్స్జెండర్ల సంక్షేమ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తూ...