హైదరాబాద్ నగరంలో భూ కబ్జాలపై చేపడుతున్న చర్యలతో భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను రక్షించగలిగామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు రూ.85 వేల కోట్ల విలువైన భూములను కబ్జాదారుల నుంచి...
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్...