హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు, ఫోర్జరీ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా...
హైదరాబాద్ నగర పరిధిలో భారీ భూకబ్జా యత్నం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో...