కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారంలోకి వచ్చిన ఏఐ ఆధారిత డీప్ఫేక్ వీడియోలు, నిందాపూర్వక పోస్టుల వ్యవహారంపై...
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వినియోగం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో, వినియోగదారుల గోప్యత, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్లైన్లో ఎదురవుతున్న ముప్పులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా...
బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఓ హృదయాన్ని హత్తుకునే సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగి తన తల్లిదండ్రులు, సోదరుడిని...