గోదావరి నదీ జలాలను తెలంగాణకు అందుబాటులో ఉన్న మేరకు పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. గోదావరి జలాలను సాగునీటి అవసరాలకు ఉపయోగించడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (ఆగస్టు 9) విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం...
తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఉద్యమానికి మేధోబలంగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దిపేటలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేపట్టిన కాళేశ్వరం పర్యటన సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించేందుకు బయలుదేరిన కేటీఆర్...