దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదులలో ఒకటైన గోదావరి నదిని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు....
రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగించారు. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన...