రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగించారు. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది....