2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు,...
రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉత్సవాలకు మరింత ఘనత చేకూర్చే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్. హనుమంతరావు బుధవారం లోక్...