హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు, ఫోర్జరీ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా...