దేశంలో ఇంధన పరిరక్షణ, ప్రభుత్వ వ్యయ నియంత్రణ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు....
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పైనా పడుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సమర్థంగా...