మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని...
మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం(72) మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....
మాజీ మంత్రి, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన నగరంలోని సింధు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో...