ఉత్తరాంధ్రలో ఏళ్ల తరబడి రైతులు, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మనుషులు-ఏనుగుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను తగ్గించడంతో...
తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యంత కీలకమైన అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ...
గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వచ్చిన 11 ఏళ్ల బాలుడిపై సింహం ఆకస్మికంగా...