ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలవరపరిచింది. ఒక ట్రక్కు అదుపుతప్పి మరో ట్రక్కుతో పాటు రెండు కార్లపైకి దూసుకెళ్లడంతో సంభవించిన ఈ ప్రమాదంలో...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాపుర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర...