ఏరువాక పున్నమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కష్టాన్ని గుర్తుచేస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం...
దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయం సరికొత్త రూపు సంతరించుకుంది. కర్ణాటకలోని మునీరాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ మరియు ప్రారంభోత్సవ...