దేశంలో పెట్రోల్తో కలిపే ఇథనాల్ పరిమాణాన్ని ప్రస్తుతమున్న 20 శాతానికి మించి మరింత పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని...
దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్లో అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ...