చేర్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన అధ్య రాజ్ హాస్పిటల్ ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ప్రాంత ప్రజలకు నాణ్యమైన...
సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సైనిక్పురిలో ఘనంగా నివాళులు అర్పించారు ఎంపీ ఈటల రాజేందర్. ఈకార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు పెద్ద...