సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పౌరులు మౌనం వహించడం ప్రమాదకరమని సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉందని, తమ చుట్టూ జరుగుతున్న సమస్యలను పట్టించుకోకుండా...
బయో డిగ్రేడబుల్ (పర్యావరణ హితంగా భూమిలో కలిసిపోయే) ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారిని కోరారు. బందర్...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి....