ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –...
కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అభ్యర్థులు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుందనే అంశంపై వస్తున్న విమర్శలు, అపోహలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)...
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం...