నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు వెలువడిన సమాచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని విద్యార్థుల ఉద్యమానికి...
ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు, అసమ్మతి, ప్రశ్నించడం వంటి అంశాలు అత్యంత కీలకమైనవని, అవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని నీట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యన్ గుప్తా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణ,...
నీట్ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, పరీక్షా విధానంలో పారదర్శకత లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిణామాలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్...