తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఊగిపోతూ ఇంజినీరింగ్ విద్యార్థులు చేసిన ఉన్మాద చర్యకు ఒక వైద్య విద్యార్థిని జీవితం తీవ్ర విషాదంలోకి నెట్టబడింది. ఈనెల 3న...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో నిర్వహించిన పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో హెలిప్యాడ్...
తూర్పు గోదావరి జిల్లాలో నెల రోజులకు పైగా అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నారి ఎవరి వద్దనైనా ఉంటే ఎలాంటి...