పశ్చిమ బెంగాల్ మరియు అసోం రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు తమ తదుపరి...
తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్...
ప్రధాని నరేంద్రమోదీ మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్రంలో మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారిగా రానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనను ఒక చారిత్రాత్మక ఘట్టంగా మలిచేందుకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా కూడా విశ్రాంతి తీసుకోకుండా, సోమవారం తమిళనాడులోని...